Andhra Pradesh Shocker: తిరుపతి కూరగాయల మార్కెట్ లో మర్డర్.. డిసెంబర్ 31వ తేదీన ఘటన..నిందితుల కోసం ప్రత్యేక టీమ్స్‌తో గాలిస్తున్న పోలీసులు

తిరుపతి కూరగాయల మార్కెట్ లో అజంతుల్లాపై కత్తితో దాడి చేశారు రుద్ర, అతని కుమారులు. తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు

Shocking Murder at Tirupati vegetable market(X)

తిరుపతి కూరగాయల మార్కెట్ లో అజంతుల్లాపై కత్తితో దాడి చేశారు రుద్ర, అతని కుమారులు. తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు యత్నించగా అడ్డుకున్నాడు అంజతుల్లా. అంజతుల్లాపై విచక్షణారహితంగా కత్తితో పొడిచి పారిపోయారు నిందితులు. డిసెంబర్ 31న ఈ ఘటన జరుగగా నిందితుల కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. యువతులతో అసభ్య నృత్య ప్రదర్శనలు.. కేసు నమోదు చేసిన పోలీసులు (వీడియో) 

Shocking Murder at Tirupati vegetable market

కూరగాయల మార్కెట్ లో మర్డర్..

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement